దేశంలో ఆనకట్టల భద్రతకు ఉద్దేశించిన బిల్లును లోక్సభ 2019 ఆగస్టు రెండో తేదీన ఆమోదించగా, రాజ్యసభ ఈ నెల రెండున ఆమోదముద్ర వేసింది. దీంతో గతంలోకన్నా సమర్థంగా ఆనకట్టల సంరక్షణ, నిఘా, తనిఖీ, నిర్వహణలకు అవకాశం నిర్లక్ష్యం ప్రాణాంతకం
ఉగ్రవాదాన్ని పెంచి పోషించే పాక్ వైఖరి, అఫ్గానిస్థాన్లో ఇటీవల చోటుచేసుకొన్న అధికార మార్పిడి వంటివి దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంస్థ (సార్క్) కూటమి పునరుజ్జీవాన్ని జటిలం చేస్తున్నాయి. సార్క్ ఛార్టర్పై సభ్యదేశాలు కుయుక్తులతో కూటమికి విఘాతం
అనుకోని ఆపదలా పుట్టుకొచ్చిన కొవిడ్ మహమ్మారి ఇండియాలో విద్యావ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసింది. భారత్లాంటి వర్ధమాన, పేద దేశాలపై కరోనా వైరస్ పెను ప్రభావం చూపింది. లాక్డౌన్ సమయంలో చాలా పాఠశాలలు ఆన్లైన్లో పాఠాలను బోధించినప్పటికీ సరైన.... కొవిడ్తో అభ్యసన నష్టం
ఒక దేశ సర్వతోముఖాభివృద్ధిలో విద్యుత్ రంగం పోషించే పాత్ర ఎంతో కీలకమైనది. భారతావనికి స్వాతంత్య్రం సిద్ధించే నాటికి ఇక్కడి విద్యుదుత్పత్తి కేంద్రాల స్థాపిత సామర్థ్యం 1,362 మెగావాట్లు, తలసరి వార్షిక వినియోగం 16.3 యూనిట్లు. ఉజ్జ్వల వెలుగుల ప్రస్థానం
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అద్భుతాలను సృష్టించే చైనాను ఓ రైల్వే ప్రాజెక్టు ముప్పుతిప్పలు పెడుతోంది. త్రీగోర్జెస్ ఆనకట్ట, బ్రహ్మపుత్ర నదిపై జల విద్యుత్ ప్రాజెక్టు, రోదసిలో పరిశోధనలు, సముద్ర జలాలపై పట్టు సహా ఎన్నింటిలోనో తన ఘనత చాటుకునే ప్రయత్నం చేస్తున్న డ్రాగన్కు ఈ ప్రాజెక్టు మాత్రం మునుపెన్నడూ... డ్రాగన్ వ్యూహానికి ప్రకృతి విఘాతం
భారత్, రష్యాల 20వ ద్వైపాక్షిక వార్షిక సదస్సులో పాల్గొనేందుకు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నేడు దిల్లీకి వస్తున్నారు. కొవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో కొన్నాళ్లుగా స్వదేశాన్ని వీడని పుతిన్కు చాలాకాలం తరవాత ఇదే తొలి విదేశీయానం. రక్షణ ఒప్పందాలే ప్రధాన అజెండాగా ప్రధాని నరేంద్ర మోదీతో... చిరకాల చెలిమి... కదనాన బలిమి
కొవిడ్ తెచ్చిపెట్టిన అనేక సమస్యల్లో మైక్రోచిప్ల (సెమీకండక్టర్ల) కొరత సైతం ఒకటి. కొవిడ్ వల్ల ఇంటి నుంచి పని చేసేవారికి కంప్యూటర్లు, స్మార్ట్ఫోన్లు, ఎలెక్ట్రానిక్ వస్తువుల అవసరం అమాంతం పెరిగిపోయింది. అధునాతన డ్రైవింగ్ సౌకర్యాలున్న మోటారు వాహనాలకూ గిరాకీ హెచ్చింది. ఇవన్నీ మైక్రోచిప్లు లేనిదే పనిచేయవు. మైక్రోచిప్ల కొరతతో సతమతం
చిన్నపిల్లలను లైంగిక వస్తువులుగా మారుస్తూ- వారి బాల్యాన్ని, జీవితాన్ని చిదిమేస్తున్న ముఠాల దాష్టీకం సమాజానికి పెనుసవాలుగా మారుతోంది. అత్యంత హేయమైన నేరాల్లో ఒకటైన బాలలతో నీలి చిత్రాల తయారీ (చైల్డ్ పోర్నోగ్రఫీ) వ్యవస్థీకృత రూపం సంతరించుకోవడమే కాకుండా, రోజురోజుకూ విస్తరిస్తోంది. బాల్యాన్ని చిదిమేస్తున్న ‘నీలి’ సంస్కృతి
అంతర్జాతీయ మౌలిక వసతుల రంగాన్ని మేలి మలుపు తిప్పగల ఓ బృహత్తర ప్రణాళికను ఐరోపా సంఘం (ఈయూ) సిద్ధం చేసింది. ప్రపంచవ్యాప్తంగా రవాణా, డిజిటల్, ఇంధన, ఆరోగ్య సేవల అనుసంధానతను బలోపేతం చేయాలన్న సంకల్పంతో ‘అంతర్జాతీయ సింహద్వారం (గ్లోబల్ గేట్ వే)’ ప్రణాళికను ప్రతిపాదించింది. డ్రాగన్కు దీటుగా ఐరోపా ఎత్తుగడ
జీవజాలానికి ఆలవాలమైన ధరణిపై- మానవుల చర్యల వల్లే నేల మనుగడకు పెనుముప్పు ఏర్పడుతోంది. మన అస్తిత్వానికి మూలమైన నేలను కాపాడుకొనేందుకు, భవిష్యత్ లక్ష్యాలను నిర్దేశించుకొనేందుకు- ఏటా డిసెంబరు అయిదో తేదీన అంతర్జాతీయ మృత్తికా దినోత్సవం నిర్వహించుకోవడం ఆనవాయితీ. లవణీకరణతో ఆహార సంక్షోభం