ఆంధ్రప్రదేశ్లో కంటే పొరుగు రాష్ట్రాల్లో పెట్రోలు ధరలు ఎక్కువగా ఉన్నాయని ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు గగ్గోలు పెట్టిన జగన్.. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ధరలు తగ్గించినా రాష్ట్రంలో ఎందుకు తగ్గించలేదని తెదేపా అధినేత అధికారంలోకి వస్తే ఉద్ధరిస్తానన్నారుగా?
ఒక్కో నిరుద్యోగికి ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.లక్ష బాకీ పడ్డారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.4 వేల కోట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వివిధ శాఖల్లో లక్షా 91 Revanth reddy ప్రతి నిరుద్యోగికి కేసీఆర్ రూ.లక్ష బాకీ
‘ఆంధ్రప్రదేశ్ ప్రజలు 151 సీట్లు ఇస్తే ప్రభుత్వం ఎంత అభివృద్ధి సాధించాలి? మరి వైకాపా అధినాయకత్వం ఏం చేస్తోంది? వీళ్లు ఏం అభివృద్ధి చేశారు? ఒక రోడ్డు వేశారా? మీరు చెప్పిన లెక్కల ప్రకారమే పన్నుల ఆదాయం రూ.1.29 Pawan Kalyan వైకాపాను తరిమికొట్టే రోజు వచ్చింది
పంజాబ్ పీసీసీ అధ్యక్ష పదవికి అనూహ్యంగా రాజీనామా చేయడం ద్వారా కాంగ్రెస్లో కొత్త అలజడి సృష్టించిన నవ్జోత్సింగ్ సిద్ధూ ఎట్టకేలకు మౌనం వీడారు. రాష్ట్రంలో తాత్కాలిక డీజీపీ, అ కళంకితులకు అగ్ర తాంబూలమా?
తెరాస ఎన్ని గిమ్మిక్కులు చేసినా హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలుపు భాజపాదే అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. అక్కడ గెలిచి ప్రధాని మోదీకి బహుమతిగా ఇస్తామని అన్నారు. భాజపా Bandi Sanjay మోదీకి బహుమతిగా హుజూరాబాద్ గెలుపు
తెరాస ఎన్ని గిమ్మిక్కులు చేసినా హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలుపు భాజపాదే అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. అక్కడ గెలిచి ప్రధాని మోదీకి బహుమతిగా ఇస్తామని అన్నారు. భాజపా Bandi Sanjay మోదీకి బహుమతిగా హుజూరాబాద్ గెలుపు
ఒక్కో నిరుద్యోగికి ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.లక్ష బాకీ పడ్డారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.4 వేల కోట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వివిధ శాఖల్లో లక్షా 91 Revanth reddy ప్రతి నిరుద్యోగికి కేసీఆర్ రూ.లక్ష బాకీ
‘ఆంధ్రప్రదేశ్ ప్రజలు 151 సీట్లు ఇస్తే ప్రభుత్వం ఎంత అభివృద్ధి సాధించాలి? మరి వైకాపా అధినాయకత్వం ఏం చేస్తోంది? వీళ్లు ఏం అభివృద్ధి చేశారు? ఒక రోడ్డు వేశారా? మీరు చెప్పిన లెక్కల ప్రకారమే పన్నుల ఆదాయం రూ.1.29 Pawan Kalyan వైకాపాను తరిమికొట్టే రోజు వచ్చింది
విద్యార్థి సంఘ నాయకుడు, సీపీఐ నేత కన్నయ్య కుమార్ మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ నివాసంలో ఆయన సమక్షంలో సభ్యత్వం తీసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ‘దేశాన్ని రక్షించాలంటే కాంగ్రెస్ని బలోపేతం చేయాలి. కాంగ్రెస్ గూటికి కన్నయ్య
శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కుతోందని భాజపా ఎమ్మెల్యే రఘునందన్రావు ఆరోపించారు. మంత్రి కేటీఆర్ గంట సమయం, మజ్లిస్ పార్టీ నేత 45 నిమిషాలు మాట్లాడగా.. తమకు 6 నిమిషాలడిగితే వాయిదా వేశారని విమర్శించారు. సభలో మా గొంతు నొక్కుతున్నారు