Days after the Centre told in Lok Sabha that no delimitation will take place in Telangana and Andhra Pradesh before 2028, Telangana Congress leader Marri Shashi
సాక్షి, సిరిసిల్ల: చిన్న చేపను పెద్ద చేప మింగినట్లుగా.. చేనేత మగ్గాలను మరమగ్గాలు (పవర్లూమ్స్) మింగేశాయి. వాటిని ఇప్పుడు ఆధునిక మగ్గాలు మింగేస్తున్నాయి. కాళ్లు, చేతులు ఆడిస్తూ బట్టను నేసే నేత కార్మికుల బతుకు దుర్భరంగా మారింది. అనేక కులవృత్తులు కాలగర్భంలో కలిసిపోతుంటే చేనేత రంగం కాలానికి ఎదురునిలిచింది. వస్త్రాన్ని అందించి, ప్రపంచానికి నాగరికత నేర్పిన నేతన్నల జీవితం
హైదరాబాద్ : 'మా' అధ్యక్ష ఎన్నికలపై రెండు తెలుగు రాష్ట్రాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎన్నడూ లేనివిధంగా ఈసారి మొత్తం ఐదుగురు సభ్యులు అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ప్రకాశ్ రాజ్ తన ప్యానల్ని ప్రకటించారు. మంచు విష్ణు, జీవిత, హేమ, సివిఎల్ నరసింహారావు బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల తేదీని వెంటనే ప్రకటించాలని ఓ వైపు ప్రకాశ్
ప్రజాశక్తి-దత్తిరాజేరు : విజయనగరం జిల్లా దత్తిరాజేరు మెంటాడ మండలాల్లో నిర్మించనున్న గిరిజన విశ్వవిద్యాలయ స్థల సేకరణ ఏడేళ్లయినా పూర్తికాలేదని, ఇలా అయితే విశ్వవిద్యాలయం నిర్మాణం ఎప్పటికి పూర్తి చేస్తుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక కన్వీనర్ అజయ
Sindhu is pride of India and Telugu people, says Kesineni thehindu.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from thehindu.com Daily Mail and Mail on Sunday newspapers.