భారీగా పెరిగిన పసిడి దిగుమతులు
భారీగా పెరిగిన పసిడి దిగుమతులు దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-మే నెలల్లో 6.91 బిలియన్ డాలర్ల (సుమారు రూ.51439 కోట్ల) విలువైన పసిడి దేశంలోకి దిగుమతి అయ్యింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో 79.14 మిలియన్ డాలర్ల (సుమారు రూ.600 ...
Source: eenadu.net