ఆస్పత్రుల్లో మృత్యుఘోష
ఆసుపత్రులే మృత్యువేదికలయ్యాయి. ప్రాణవాయువు కొరతతో ఒకచోట, అగ్నిప్రమాదంతో మరోచోట కరోనా రోగులు అసువులు బాశారు. ఒక దగ్గర ఊపిరితీసేందుకు అవకాశమే లేకపోగా, ఇంకోదగ్గర పొగ కారణంగా ఉక్కిరిబిక్కిరయి శ్వాస తీసుకోలేకపోయారు. మొత్తంగ...
Source: eenadu.net