ఆరోపణలున్న అందరిపైనా విచారణ జరపాలి: కోదండరాం
మంత్రి ఈటల సహా ఆరోపణలొచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలపైనా విచారణ జరపాలని తెజస అధ్యక్షుడు కోదండరాం.. సీఎం కేసీఆర్ను కోరారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఆరోపణలున్న అందరిపైనా విచారణ జరపాలి: కోదండరాం
Source: eenadu.net