ప్రజల దృష్టి మళ్లించడం కేసీఆర్‌కు అలవాటే: భట్టి
కేసీఆర్ అలసత్వం వల్లనే కరోనా పెరిగిందని, దీన్నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి ఆరోగ్యశాఖ మంత్రి ఈటలపై కబ్జా ఆరోపణలు బయటికి తీశారని, ప్రభుత్వంపై దాడి పెరుగుతున్న సమయంలో ఇలా చేయడం కేసీఆర్కు అలవాటేనని కాంగ్రెస్ శాసనసభాపక్...
Source: eenadu.net