లస్సీ తాగి 115 మందికి అస్వస్థత
వారపు సంతలో లస్సీ తాగిన 115 మంది అస్వస్థతకు గురయ్యారు. ఒడిశాలోని మల్కాన్గిరి జిల్లా పోడియా మండలం కుర్తి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అస్వస్థతకు గురైన వారిలో 21 మంది చిన్నారులు ఉన్నారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. కుర్త...
Source: eenadu.net