విద్యుత్తు సిబ్బందికి Corona షాక్‌
కొవిడ్ సమయంలో విధులకు హాజరైన సహచరులు భారీ సంఖ్యలో మరణిస్తుండటంతో విద్యుత్తు ఉద్యోగుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. ఇప్పటికే ఈ శాఖలో సుమారు 100 మంది కరోనాతో మృతి చెందారని ఉద్యోగ సంఘాల ఐకాస తెలిపింది. విద్యుత్తు సిబ్బందికి Corona ...
Source: eenadu.net