ఒక్క రోజే రూ.125 కోట్ల మద్యం అమ్మకం!
లాక్డౌన్ నేపథ్యంలో తెలంగాణలో ఒక్క రోజే రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. బుధవారం నుంచి లాక్డౌన్ అమల్లోకి వస్తుందని ప్రకటించడంతో మంగళవారం దాదాపు రూ.125 కోట్ల విలువైన సరకు డిపోల నుంచి వైన్షాప్లకు తరలింది. ఒక్క ...
Source: eenadu.net