అయిదు ఆసుపత్రులపై వేటు
కొవిడ్ రోగుల నుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు ఆసుపత్రులపై ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. హైదరాబాద్ బంజారాహిల్స్లోని విరించి ఆసుపత్రితో పాటు బేగంపేటలోని విన్, కూకట్పల్లిలోని మ్యాక్స్హెల్త్, కాచిగూడలో...
Source: eenadu.net