UP: 35కు చేరిన కల్తీ మద్యం మృతులు
ఉత్తర్ప్రదేశ్లోని కర్సువాలో కల్తీ మద్యం తాగి మృతి చెందినవారి సంఖ్య 35కు చేరింది. చికిత్స పొందుతున్న మరికొందరి పరిస్థితి విషమంగా ఉందని..మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. UP: 35కు చేరిన కల్తీ మద్య...
Source: eenadu.net