TS News: ఫ్లాట్‌ అప్పగింతలో జాప్యానికి పరిహారం చెల్లించాల్సిందే
ఫ్లాట్ అప్పగింతలో జాప్యం జరిగితే ఒప్పందం ప్రకారం కొనుగోలుదారుకు పరిహారం చెల్లించాల్సిందేనని రాష్ట్ర వినియోగదారుల కమిషన్ స్పష్టం చేసింది. ఫ్లాట్ అప్పగింతలో జరిగిన జాప్యానికి రూ.3.5 లక్షల పరిహారం, ఖర్చుల కింద రూ.10 వేలు చ...
Source: eenadu.net