పనిపట్టాలంటే కనిపెట్టాల్సిందే!
కరోనాపై ఉదాసీనత ఫలితంగా రెండో ఉద్ధృతిలో దేశం భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది. వైరస్ కొత్త రకాల రాకతో మూడోదశ ముప్పు కూడా పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తుండటంతో పరిస్థితులు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన పన...
Source: eenadu.net