మిశ్రమ అభ్యసనం వైపు అడుగులు
కొవిడ్ సంక్షోభంతో విద్యాసంస్థలను మూసివేయడంవల్ల ప్రపంచవ్యాప్తంగా 190 దేశాల్లో 160 కోట్ల మంది విద్యార్థులు నష్టపోయారు. ఇందులో భారత్కు చెందిన విద్యార్థులూ 32 కోట్లమంది ఉన్నారు. దేశవ్యాప్తంగా 15 లక్షలకు పైగా పాఠశాలలు, 50 వేల ఉన్న...
Source: eenadu.net