రాజద్రోహానికి వక్రభాష్యాలు
రెండు తెలుగు వార్తా ఛానళ్ల మీద ప్రాథమిక అభి యోగ పత్రాన్ని (ఎఫ్ఐఆర్) కొట్టివేయాలంటూ దాఖలైన పిటిషన్ మే నెల 31న సుప్రీంకోర్టు విచారణకు వచ్చింది. ఏపీ రాష్ట్ర ప్రభుత్వంపై తాము విమర్శనాత్మక వార్తలు, కథనాలను ప్రసారం చేసినందు వ...
Source: eenadu.net