ఆదివాసులపై మహమ్మారి పంజా
భారతదేశంలో 705 విభిన్న తెగలకు చెందిన 10.45 కోట్ల మంది గిరిజనులు ఉన్నారు. వీరిలో కొంత మంది ఇప్పటికీ అటవీ ఆధారిత జీవనశైలినే కొనసాగిస్తున్నారు. క్షీణిస్తున్న జనాభా, అత్యంత తక్కువ అక్షరాస్యత, వెనకబాటుతనంతో కనీసం రవాణా సౌకర్యం లేని...
Source: eenadu.net