అన్నదాతల ఆగ్రహం
ధాన్యం కొనుగోళ్ల విషయంలో జరుగుతున్న ఆలస్యంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డెక్కి నిరసన తెలపడంతో పాటు ధాన్యాన్ని తగలబెట్టారు. మరో రెండు ఘటనల్లో ఐకేపీ కేంద్రాల నిర్వాకంతో ఇద్దరు రైతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్...
Source: eenadu.net