మూడేళ్ల తర్వాతే కుదుటపడేది!
తీవ్ర సంక్షోభంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ గాడిలో పడి కరోనా ముందటి పరిస్థితికి రావడానికి కనీసం మూడేళ్లకు పైగా పట్టే అవకాశం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అభిప్రాయపడ్డారు. గత ఏడాద...
Source: eenadu.net