రసాయన పరిశ్రమలో అగ్నిప్రమాదం
రసాయన పరిశ్రమలో చెలరేగిన మంటలు 18 మంది కార్మికులను కబళించాయి. పలువురి ఆచూకీ తెలియరాలేదు. మృతుల్లో అత్యధికులు మహిళలు. ఈ ఘోర దుర్ఘటన మహారాష్ట్రలోని పుణె నగర శివారు పిరంగుట్ ఎంఐడీసీలో రసాయన పరిశ్రమలో అగ్నిప్రమాదం
Source: eenadu.net