రూ.500 కోట్లతో సమీకృత మార్కెట్లు
పల్లె ప్రగతి పనులతో తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాలు ఆదర్శంగా నిలుస్తున్నాయని, అదే రీతిలో పట్టణాలను అద్భుతంగా తీర్చిదిద్దాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయమని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ర...
Source: eenadu.net