లక్షదీవుల్లో అశాంతి అభద్రతలు
ఉప వ్యాఖ్యానం లక్షదీవుల్లో అశాంతి అభద్రతలు పాలనాధికారి ధోరణిపై ప్రజాందోళనలు దేశమంతా కొవిడ్ రెండో దశ విజృంభణతో అతలాకుతలమవుతుంటే, ఒక కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి పశ్చిమ తీరాన నీళ్లలో నిప్పు రగిలిస్తున్నారు. ఆయన పేరు ప్రఫు...
Source: eenadu.net