ఆరోగ్య భద్రతకు సవాలు
‘పౌష్టికాహారం తినండి - కొవిడ్ను ఎదుర్కోండి’ అనే నినాదంతో రోగనిరోధక శక్తి పెంపొందించే మార్గదర్శకాల్ని ఏడాది క్రితమే భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎన్ఎస్ఎస్ఏఐ) విడుదల చేసింది. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు, వ...
Source: eenadu.net