సైబరాసురులపై సమరం
ముల్లును ముల్లుతోనే తీయడంలో అమెరికా నేర పరిశోధక సంస్థ (ఎఫ్బీఐ) ఆరితేరింది. ఇటీవల ర్యాన్సమ్ వేర్ దాడితో కొలోనియల్ పైప్లైన్ సంస్థ నుంచి సైబర్ నేరగాళ్లు గుంజుకున్న డబ్బులో పెద్ద మొత్తాన్ని ఎఫ్బీఐ స్వాధీనం చేసుకుం...
Source: eenadu.net