అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే భాజపాలోకి..
హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ ఓడిపోవడం ఖాయమని పీసీసీ రాష్ట్ర కార్యదర్శి పాడి కౌశిక్రెడ్డి అన్నారు. రూ.వేల కోట్ల ఆస్తులను కాపాడుకునేందుకు, అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే భాజపాలోకి..
Source: eenadu.net