ప్రజాస్వామ్య పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం
ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ ప్రజాస్వామ్యానికి, భావ స్వాతంత్య్రానికి, స్వేచ్ఛకు కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఆధిపత్యం, ఉగ్రవాదం, హింసాత్మక తీవ్రవాదం, అసత్య సమాచారం, ఆర్థిక దౌర్జన్యా...
Source: eenadu.net