రేపటి నుంచి రైతుబంధు సొమ్ము పంపిణీ
పెట్టుబడి సాయంగా ఎకరాకు సీజన్కు రూ.5 వేల చొప్పున అందించే రైతుబంధు పథకం నిధులను మంగళవారం(ఈ నెల 15) నుంచి 25లోగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. Rythu Bandhu: రేపటి నుంచి రైతుబంధు ...
Source: eenadu.net