వరద వాకిట.. ముంపు గుప్పిట
గోదావరికి వరద వచ్చే రోజులు సమీపించాయి. కానీ పోలవరం పరిధిలో తొలి దశలో 41.15 మీటర్ల నీటి మట్టం నిల్వచేయడం వల్ల ముంపు బారిన పడే గ్రామాల ప్రజలను తరలించలేదు. తొలి దశలో 16,183 కుటుంబాలను పునరావాస కాలనీలకు తరలించాల్సి ఉంది. వరద వాకిట.. ముం...
Source: eenadu.net