ap news: కొత్తగా 4,250 కరోనా కేసులు
Published : 27/06/2021 16:26 IST ap news: కొత్తగా 4,250 కరోనా కేసులు అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 95,327 మంది నమూనాలు పరీక్షించగా కొత్తగా 4,250 కేసులు నమోదయ్యాయి. 33 మంది మృతి చెందారు. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ ఆద...
Source: eenadu.net