అపోహలు వీడండి.. వ్యాక్సిన్‌కు కదలండి
కరోనా వ్యాక్సినేషన్పై ఉన్న భయాందోళనలు, సంకోచాలను విడిచిపెట్టాలని ప్రధాని మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. తాను రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నానని, వందేళ్ల తన తల్లి కూడా 2 డోసులు అందుకున్నారని చెప్పారు. అపోహలు వీడండి.. ...
Source: eenadu.net