TS NEWS: బోర్డుల సమావేశంలో తెలంగాణ వాణి గట్టిగా వినిపించాలి: కేసీఆర్‌
నీటి పారుదలశాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించారు. గెజిట్ నోటిఫికేషన్ సంబంధిత అంశాలపై సమావేశంలో చర్చించారు. కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సిన TS NEWS బోర్డుల సమావేశంలో తెలంగాణ వాణి గట్టిగా వినిపించ...
Source: eenadu.net