Visakhapatnam: అమానవీయం.. శిశువు బతికి ఉండగానే ఖననానికి యత్నం!
ముక్కుపచ్చలారని శిశువును బతికి ఉండగానే పూడ్చేయాలని కోరుతూ విశాఖపట్నంలోని జ్ఞానాపురం శ్మశాన వాటికకు నలుగురు వ్యక్తులు వచ్చిన ఘటన కలకలం రేపింది... Visakhapatnam అమానవీయం.. శిశువు బతికి ఉండగానే ఖననానికి యత్నం
Source: eenadu.net