Twitter: ట్విటర్‌ కొత్త ఐటీ నిబంధనలను 'ప్రాథమికంగా' పాటించింది!
కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నూతన ఐటీ నిబంధనలను సోషల్మీడియా సంస్థ ట్విటర్ ‘ప్రాథమికంగా’ పాటించిందని కేంద్రం మంగళవారం దిల్లీ హైకోర్టుకు తెలిపింది. Twitter ట్విటర్ కొత్త ఐటీ నిబంధనలను ‘ప్రాథమికంగా’ పాటించింది
Source: eenadu.net