Modi: ఆగస్టు 14ను 'విభజన గాయాల స్మారక దినం'గా జరుపుకోవాలి
భారత్, పాక్ విభజన సమయంలో ప్రజలు పడిన బాధలను ఎన్నటికీ మర్చిపోలేమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. అందుకే ప్రజల కష్టాలు, త్యాగాలను గుర్తుచేసుకుంటూ Modi ఆగస్టు 14ను ‘విభజన గాయాల స్మారక దినం’గా జరుపుకోవాలి
Source: eenadu.net