Fake challans case: భారీ మోసాలు జరిగినట్లు గుర్తించాం: రజత్‌ భార్గవ్‌
ఆంధ్రప్రదేశ్లో వెలుగు చూసిన నకిలీ చలాన్ల కుంభకోణంపై శాఖాపరమైన విచారణ కొనసాగుతోందని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ్ వెల్లడించారు. Fake challans case భారీ మోసాలు జరిగినట్లు గుర్తించాం రజత్ భార్గవ్
Source: eenadu.net