Dalit bandhu: అర్హులందరికీ దళిత బంధు.. ఎవరూ ఆందోళన చెందొద్దు: సీఎస్‌
అర్హులైన వారందరికీ దళిత బంధు అందజేస్తామని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్ కుమార్ తెలిపారు Dalit bandhu అర్హులందరికీ దళిత బంధు.. ఎవరూ ఆందోళన చెందొద్దు సీఎస్
Source: eenadu.net