TS CONGRESS: కారునో..పతంగినో నమ్ముకుంటే మోసపోతారు: రేవంత్‌రెడ్డి
యువత ఆత్మబలిదానాలు చూడలేక సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అన్నారు. ఇందిరాపార్క్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో TS CONGRESS కారునో..పతంగినో నమ్ముకుంటే మోసపోతారు రేవంత్రెడ్డి
Source: eenadu.net