వినియోగంలోకి రాని నాలుగో యూనిట్‌
శ్రీశైలం భూగర్భ జల విద్యుత్తు ఉత్పత్తి కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుని శుక్రవారంనాటికి ఏడాది అవుతుంది. 2020, ఆగస్టు 20న రాత్రి 10.30 గంటలకు జరిగిన అగ్ని ప్రమాదంలో ఏడుగురు అధికారులు... వినియోగంలోకి రాని నాలుగో యూనిట్
Source: eenadu.net