సింగరేణిలో వృక్షారోపణ్‌ అభియాన్‌
సింగరేణి వ్యాప్తంగా గురువారం 2.25 లక్షల మొక్కలు నాటారు. కేంద్రబొగ్గు మంత్రిత్వశాఖ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా అన్ని బొగ్గు కంపెనీల్లో చేపట్టిన ‘‘వృక్షారోపణ్ అభియాన్’ లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు.హైదరాబాద్ సింగరేణి...
Source: eenadu.net