ఇప్పుడు ఎన్నికలొచ్చినా కాంగ్రెస్‌కు 72 సీట్లు
రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రాకుండా ఎవరూ అడ్డుకోలేరని పీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్రెడ్డి అన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ 72 సీట్లు గెలుచుకుంటుందన్నారు. ఇందిరాభవన్లో ...
Source: eenadu.net