గ్యాస్‌ మంట.. జనాల తంటా!
కరోనా కల్లోలంతో అతలాకుతలమవుతున్న సామాన్య ప్రజల ఇంట కేంద్ర ప్రభుత్వం చాపకింద నీరులా వంట గ్యాస్ మంట పెడుతోంది. చమురు ధరలనూ భగ్గుమనిపిస్తోంది. గ్యాస్ మంట.. జనాల తంటా
Source: eenadu.net