కాందహార్‌ నుంచి భారత్‌కు 62 మంది
అఫ్గానిస్థాన్లోని కాందహార్లో చిక్కుకున్న 62 మంది భారతీయులు స్వదేశం రావడానికి మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణానికి చెందిన జవాను ఎంబడి సురేష్ సహకరించారు. ఆయన కాందహార్ నుంచి భారత్కు 62 మంది
Source: eenadu.net