Afghanistan: తాలిబన్ల చెరలో భారతీయులు..?
అఫ్గానిస్థాన్లోని కాబుల్ విమానాశ్రయ సమీపం నుంచి 150 మంది పౌరులను తాలిబన్లు అపహరించినట్లు సమాచారం. వారిలో భారతీయుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు స్థానిక మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల నేపథ్యంలో భారత విదేశాంగ వెంటనే అప్...
Source: eenadu.net