ఆర్సీబీకి హసరంగ
యూఏఈలో ఐపీఎల్కు సిద్ధమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. జట్టులో కొన్ని మార్పులు చేసింది. ఇటీవల భారత్తో టీ20 సిరీస్లో రాణించిన శ్రీలంక లెగ్స్పిన్నర్ వహిందు హసరంగను జట్టులోకి తీసుకుంది. ఆర్సీబీకి హసరంగ
Source: eenadu.net