జలాశయంపై సౌర వెలుగు
విశాఖ జిల్లా పరవాడలో నిర్మించిన దేశంలోనే అతిపెద్దదైన 25 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్తు ప్లాంట్ను ఎన్టీపీసీ సదరన్ రీజియన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజయ్ మదన్ శనివారం ప్రారంభించారు. సింహాద్రి ఎన్టీపీసీ జల...
Source: eenadu.net