సమాచారమిస్తే రూ.5 లక్షల నజరానా
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై సీబీఐ అధికారులు శనివారం ఇచ్చిన పత్రికా ప్రకటన (అడ్వర్టైజ్మెంట్) ఏపీలో చర్చనీయాంశమైంది. ఈ కేసుకు సంబంధించి కచ్చితమైన సమాచారం ఇచ్చిన వారికి ... సమాచారమిస్తే రూ.5 లక్షల నజరానా
Source: eenadu.net