ఎగ్జిబిషన్‌ సొసైటీ అధ్యక్షుడిగా మంత్రి హరీశ్‌రావు
ఎగ్జిబిషన్ సొసైటీ నూతన అధ్యక్షుడిగా రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి టి.హరీశ్రావు నియమితులయ్యారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సొసైటీ ఏడేళ్లపాటు అధ్యక్షుడిగా పనిచేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో...
Source: eenadu.net