కొండ పైనుంచి పడి పూజారి మృతి
అనంతపురం జిల్లా శింగనమల మండల పరిధిలోని గంపమల్లయ్యస్వామి ఆలయ పూజారి అప్ప పాపయ్య (49) శనివారం పూజ చేస్తూ కొండపై నుంచి పడి మృతి చెందారు. ఏటా శ్రావణ మాసంలో గంపమల్లయ్యస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీ. శనివారం ఉదయం పూ...
Source: eenadu.net