Live Breaking News & Updates on Chitravarthalu

Stay informed with the latest breaking news from Chitravarthalu on our comprehensive webpage. Get up-to-the-minute updates on local events, politics, business, entertainment, and more. Our dedicated team of journalists delivers timely and reliable news, ensuring you're always in the know. Discover firsthand accounts, expert analysis, and exclusive interviews, all in one convenient destination. Don't miss a beat — visit our webpage for real-time breaking news in Chitravarthalu and stay connected to the pulse of your community

Latest Telugu News, Headlines, Breaking News, Articles

Get photos of films, stars, sports, awards, beauty shows, fashion shows, bollywood celebrity, latest gadgets and news at Eenadu Photo Gallery. Latest Telugu News, Headlines, Breaking News, Articles

Latest , Elugu , Ews , Eadlines , Reaking , Rticles , Enadu , Chitravarthalu , 2 , 8 , 021

Latest Telugu News, Headlines, Breaking News, Articles

Get photos of films, stars, sports, awards, beauty shows, fashion shows, bollywood celebrity, latest gadgets and news at Eenadu Photo Gallery.

Latest , Elugu , Ews , Eadlines , Reaking , Rticles , Enadu , Chitravarthalu , 1 , 8 , 021

Latest Telugu News, Headlines, Breaking News, Articles

Get photos of films, stars, sports, awards, beauty shows, fashion shows, bollywood celebrity, latest gadgets and news at Eenadu Photo Gallery.

Latest , Elugu , Ews , Eadlines , Reaking , Rticles , Enadu , Chitravarthalu , 0 , 8 , 021

Latest Telugu News, Headlines, Breaking News, Articles

Get photos of films, stars, sports, awards, beauty shows, fashion shows, bollywood celebrity, latest gadgets and news at Eenadu Photo Gallery.

Latest , Elugu , Ews , Eadlines , Reaking , Rticles , Enadu , Chitravarthalu , 9 , 8 , 021

Latest Telugu News, Headlines, Breaking News, Articles

Get photos of films, stars, sports, awards, beauty shows, fashion shows, bollywood celebrity, latest gadgets and news at Eenadu Photo Gallery.

Latest , Elugu , Ews , Eadlines , Reaking , Rticles , Enadu , Chitravarthalu , 7 , 8 , 021

Latest Telugu News, Headlines, Breaking News, Articles

Get photos of films, stars, sports, awards, beauty shows, fashion shows, bollywood celebrity, latest gadgets and news at Eenadu Photo Gallery.

Latest , Elugu , Ews , Eadlines , Reaking , Rticles , Enadu , Chitravarthalu , 0 , 8 , 021

Latest Telugu News, Headlines, Breaking News, Articles

Get photos of films, stars, sports, awards, beauty shows, fashion shows, bollywood celebrity, latest gadgets and news at Eenadu Photo Gallery.

Latest , Elugu , Ews , Eadlines , Reaking , Rticles , Enadu , Chitravarthalu , 7 , 8 , 021

Latest Telugu News, Headlines, Breaking News, Articles

Get photos of films, stars, sports, awards, beauty shows, fashion shows, bollywood celebrity, latest gadgets and news at Eenadu Photo Gallery.

Latest , Elugu , Ews , Eadlines , Reaking , Rticles , Enadu , Chitravarthalu , 5 , 8 , 021

Latest Telugu News, Headlines, Breaking News, Articles

Get photos of films, stars, sports, awards, beauty shows, fashion shows, bollywood celebrity, latest gadgets and news at Eenadu Photo Gallery. Latest Telugu News, Headlines, Breaking News, Articles

Latest , Elugu , Ews , Eadlines , Reaking , Rticles , Enadu , Chitravarthalu , 7 , 6 , 021

Latest Telugu News, Headlines, Breaking News, Articles


,
మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మయన్మార్‌లోని యాంగోన్‌ శివారులో 680 మిలియన్‌ డాలర్ల(దాదాపు రూ.5వేల కోట్లు) విలువ చేసే మత్తు పదార్థాలను ఒకే చోట పేర్చి ఇలా దగ్ధం చేశారు.
గ్రీస్‌లోని సౌత్‌ ఆఫ్‌ ఏథెన్స్‌లో కవౌరి సబర్బ్‌ బీచ్‌లో సర్ఫ్‌బోర్డ్‌లపై వ్యాయామాలు చేస్తున్న ఔత్సాహికులు
వాటికన్‌ సిటీలోని శాన్‌ డమాసో కోర్టు యార్డులో వారాంతాల్లో పోప్‌ ఫ్రాన్సిస్‌ విశ్వాసులను కలుస్తుంటారు. ఆ సందర్భంలో స్పైడర్‌మ్యాన్‌ దుస్తులు ధరించి వచ్చిన ఓ వ్యక్తి పోప్‌ను కలిసి ఆయనకు ఓ మాస్కును బహూకరించాడు. తాను చిన్నపిల్లల ఆస్పత్రిలో పని చేస్తున్నానని ఆ వ్యక్తి చెప్పుకొచ్చాడు.
‘చదివింది బీఏ.. అమ్మేది బియ్యం’ లాంటి వినూత్న నినాదాలు ప్లకార్డులపై రాసి తిరుపతి ఆర్డీవో కార్యాలయం ఎదుట నిరుద్యోగులు ఆందోళనకు దిగారు. ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్‌ క్యాలెండర్‌లో మొత్తం ఉద్యోగ ఖాళీలు ప్రకటించలేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసే విధంగా నూతన క్యాలెండర్‌ ప్రకటించాలని ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు.
అదేంటి అప్పుడే బోనాల పండుగ వచ్చింది అనుకుంటున్నారా. అదేం లేదండి.. హైదరాబాద్‌లోని నెక్లెస్‌ రోడ్‌, పీవీ మార్గ్‌ ప్రాంతాల్లో నూతనంగా నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లను ప్రారంభించారు. మంత్రి కేటీఆర్‌ వాటి పత్రాలు, తాళాలను అర్హులకు అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఆనందంతో బోనాలను తీసుకొని కొత్త ఇంటికి వచ్చారు.
తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ చేపలరేవులో జగన్నాథం అనే మత్స్యకారుడికి భారీ శంఖం లభ్యమైంది. సుమారు మూడు కిలోల బరువున్న ఆ శంఖాన్ని బహిరంగ వేలం వేశాడు. అందులో లక్షల విలువ చేసే ముత్యాలుంటాయనే ఆశతో జగదీశ్‌ అనే వ్యాపారి రూ.18వేలకు దానిని దక్కించుకున్నాడు. ‘ఇంతకీ శంఖంలో ఏముంటుందో’ అని రేవులో పలువురు గుసగుసలాడుతూ కనిపించారు.
ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు నాలుగు రోజుల పర్యటన నిమిత్తం విశాఖ చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు ఏపీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఘన స్వాగతం పలికారు. తూర్పునౌకాదళ ప్రధానాధికారి వైస్‌ అడ్మిరల్ ఏబీ సింగ్, మేయర్‌ జీవీ హరి కుమారి, విశాఖ పోర్టు ఛైర్మన్‌ కె రామ్మోహన్‌రావు, కలెక్టర్‌ వినయ్‌చంద్‌, సీపీ మనీశ్‌కుమార్‌ సిన్హా, ఎమ్మెల్సీ మాధవ్‌ స్వాగత కార్యక్రమంలో పాల్గొన్నారు.
మహిళలందరూ దిశ యాప్‌ను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని, ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లో పాల్గొన్న మహిళలు, యువతులకు పోలీసులు అవగాహన కల్పించారు. కర్నూలు జిల్లా నంద్యాల సబ్‌ డివిజన్‌ పరిధిలోనే 10 వేల మందికిపైగా దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారని డీఎస్పీ చిదానందరెడ్డి తెలిపారు.
ముషీరాబాద్‌ ప్రాథమిక పాఠశాలలోని వ్యాక్సినేషన్‌ కేంద్రం శుక్రవారం కిటకిటలాడింది. ఎడం పాటించకుండా నమోదుకు, టీకాలకు నిలబడడం ఆందోళన రేకిత్తించింది.
పుట్టిన బిడ్డ నుంచి 18 సంవత్సరాల వయసు ఉన్న వారికి వైద్య సేవలు అందించాలనేది ‘ముఖ్యమంత్రి బాల సురక్ష’ పథకం ఉద్దేశం. అనంతపురం జిల్లాకు పదుల సంఖ్యలో మినీ వాహనాలను కొనుగోలు చేశారు. వైద్యుడు, సిబ్బంది ఆ వాహనంలో ఆయా ప్రాంతాలకు, పాఠశాలలకు వెళ్లి చిన్నారులకు చికిత్సలు అందించారు. తర్వాత ఆ పథకానికి బ్రేకులు వేశారు.. లక్ష్యానికి తూట్లు పొడిచారు.. వాహనాలను మూలకు చేర్చారు.
చిత్తూరు జిల్లా కుప్పం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో 4.6 కిలోల బరువుతో బాలుడు జన్మించాడు. రామకుప్పం మండలం సింగసముద్రంకు చెందిన గంగమ్మ రెండో ప్రసవానికి గురువారం రాత్రి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చేరింది. ఆమెకు సిజేరియన్‌ చేయగా పండంటి మగపిల్లాడికి జన్మనిచ్చినట్లు వైద్యురాలు హరిత తెలిపారు. సాధారణంగా 2-3.5 కిలోల బరువుతో పిల్లలు పుడతారని, ప్రసవ సమయం కంటే ఎక్కువ రోజులవడంతో తల్లి గర్భంలో ఈ పిల్లాడు కొంత బరువు పెరిగినట్లు వైద్యురాలు పేర్కొన్నారు.
తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం చినకొత్తలంక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు పీటీవీ వర్మకు చెందిన కొబ్బరి తోటలో కందపుష్పం వికసించింది. ఇది గణనాథుని రూపంలో ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కొంతమంది స్థానికులు దీనికి పూజలు చేస్తున్నారు.
కాలికి చిన్నగాయమై నడవలేకపోతే ఎంతో బాధను అనుభవిస్తాం. ఎప్పుడెప్పుడు నడవాలా అని ఆలోచిస్తాం. అదే దీర్ఘకాలికంగా అసలు నడవలేని స్థితిలో ఉంటే.. ఆ కష్టమే వర్ణనాతీతం కదూ.. ఇటువంటి వారికి ఉపశమనం కల్పిస్తూ దివ్యాంగుల కోసం మూడుచక్రాల సైకిళ్లు ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించింది.. కానీ శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండల పరిషత్‌ కార్యాలయంలో మాత్రం ఇదిగో ఇలా దర్శనమిస్తున్నాయి. అదీ కార్యాలయం మేడపైన వదిలేశారు. నిర్లక్ష్యం మాటున నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి.
ఆదిలాబాద్‌ గ్రామీణ మండలం పొచ్చర పంచాయతీలోని జిల్లా పరిషత్‌ సెకండరీ పాఠశాలను మొదటి రోజు ఉపాధ్యాయులు హాజరై పరిశీలించారు. 6 నుంచి 10వ తరగతి వరకు 113 మంది విద్యార్థులు ఉన్నారు. 1వ తేదీ నుంచి తరగతులకు విద్యార్థులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో 8 మంది ఉపాధ్యాయులతో పాటు, ఒక అటెండర్‌ కలిసి చెత్తాచెదారాన్ని తీసి పరిసరాలను చక్కదిద్దుకున్నారు. పాఠశాలలోని తరగతి గదులను సైతం బాగు చేసుకున్నారు.
బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగడం నిషేధం. ప్రస్తుతం కరోనా వైరస్‌ గాలి ద్వారా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా.. మరింత అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఆదిలాబాద్‌ పట్టణంలోని పలు చోట్ల పొగ తాగుతూ.. రహదారులపై ఉమ్ముతూ కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని పట్టణవాసులు కోరుకుంటున్నారు.
స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2021 పరిశుభ్రత పరిశీలనలో భాగంగా దేశంలోని మహానగరాలతో విజయవాడ పోటీ పడుతోంది. ఇందులో భాగంగా నగర పరిశుభ్రత కోసం బహిరంగ మలమూత్ర విసర్జన చేయకుండా మాచవరంలో ఓ శౌచాలయాన్ని నిర్మించారు. ఇది బయటకు అందంగా కనిపిస్తోంది. లోపలికి వెళ్లిచూస్తే అపరిశుభ్రంగా ఉంది. చెత్త, ఖాళీ సీసాలు కనిపిస్తున్నాయి. రూ.లక్షలు ఖర్చు చేసి నిర్మించిన మరుగుదొడ్డి ఇలా అపరిశుభ్రంగా మారింది.
పత్తి పంటలో కలుపు పెరుగుతుండటంతో త్వరగా తొలగించాలని రైతులు ప్రయత్నిస్తున్నారు. సాధారణంగా ఒక ఎడ్ల జతకు ఒక అరక కడతారు. పని త్వరగా ముగించాలని ఆదిలాబాద్‌ జిల్లా తాంసి మండలం వడ్డాడికి చెందిన రైతు నర్సింలు ఒక ఎడ్ల జతకు మూడు అరకలు కట్టి, ముగ్గురు కూలీల సహాయంతో పత్తి పంటలో కలుపు తీయించారు. మిగతా రైతులు ఒకరోజు ఒక జతతో మూడు ఎకరాల్లో కలుపుతీస్తుంటే.. ఆయన మాత్రం తొమ్మిది ఎకరాల్లో పని చేయిస్తుండగా ‘న్యూస్‌టుడే’ తీసిన చిత్రమిది.
విజయనగరం జిల్లా సాలూరులోని గొర్లె వీధి ప్రాథమిక పాఠశాల ఏర్పాటై నేటికి వందేళ్లు పూర్తయింది. 1921 జూన్‌ 26న ఈ పాఠశాల తరగతులు ప్రారంభించారు. స్వాతంత్య్రానికి ముందు పాఠశాల ఏర్పాటు కావడంతో పట్టణం, పరిసర గ్రామాలకు చెందిన వేలాది మంది విద్యార్థులు ఇక్కడ విద్యాభ్యాసం చేశారు. భవనం శిథిలావస్థకు చేరడంతో నాడు నేడు నిధులు రూ.10.71లక్షలతో పనులు చేపట్టారు. దీంతో వందేళ్ల వైభవంతో మళ్లీ ఇలా కళకళలాడుతోంది.
విశాఖ ఆర్కే బీచ్‌ ప్రాంతంలో ఐబీపీ సెంచరీ క్లబ్‌ రోడ్డులో బహుళ అంతస్తు గోడ మీదుగా తీగ జాతి మొక్క అల్లుకుంది. అక్కడున్న ఓ చిన్న బడ్డీకొట్టుపై గుబురుగా పెరిగింది. అక్కడి చల్లదనం ...ఆ పచ్చదనం అటుగా వెళ్లే వారిని ఆకర్షిస్తున్నాయి.
కొవిడ్‌ నేపథ్యంలో కళాశాలలను తెరవకపోయినా ప్రస్తుతం ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సెల్‌ సంకేతాలు అందని చోట విద్యార్థులకు ఇబ్బందులు తప్పటం లేదు. విశాఖ మహానగరానికి సమీపంలోని శంభువాని పాలెం చుట్టూ కొండప్రాంతాలు ఎక్కువ. సిగ్నల్స్‌ అందక శంభువానిపాలెం అడవి నుంచి రెండున్నర కిలోమీటర్లు నడుచుకొని మైదాన ప్రాంతానికి వచ్చి రోడ్డుపై సంకేతాలు అందిన చోట సెల్‌ పట్టుకొని డిగ్రీ విద్యార్థి శుక్రవారం ఇలా పాఠాలు వింటున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో దహన సంస్కారాలు చేసిన మృతదేహాలు గంగానదిలో కొట్టుకురాకుండా ఒడ్డు వెంట ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాల పెట్రోలింగ్‌
రెజ్లర్‌ సాగర్‌ హత్య కేసులో అరెస్టయి రిమాండులో ఉన్న సుశీల్‌ కుమార్‌ను దిల్లీలోని మండోలి నుంచి తీహార్‌ జైలుకు తరలించిన సందర్భంగా ఇలా..
వానాకాలం ప్రారంభమైనా సరిపడా వర్షాలు కురవకపోవడం రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. నాగర్‌ కర్నూల్‌ జిల్లా తిమ్మాజిపేట మండలం ఎదిరపల్లి గ్రామంలో రైతులు పత్తి విత్తనాలు నాటారు. తేమ లేకపోడంతో అవి మొలకెత్తడం లేదు. గత్యంతరం లేక కొందరు రైతులు ట్రాక్టర్లతో నీటిని తెచ్చుకుని విత్తనాలు నాటిన చోట పోస్తూ పంటను కాపాడుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియాలో కరోనా వ్యాక్సిన్లు పంపిణీ చేయాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం ఆందోళన చేస్తున్న ఎకనామిక్‌ ఫ్రీడమ్‌ ఫైటర్స్‌.
కరోనా కారణంగా పాఠశాలలు నెలల తరబడిగా మూతపడ్డాయి. మహమ్మారి తగ్గుముఖం పడుతుండటంతో జులై 1వ తేదీ నుంచి బడులను తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులోభాగంగా శుక్రవారం నుంచి ఉపాధ్యాయులు హాజరవ్వాలని ఆదేశించింది. దీంతో తొలిరోజు పాఠశాలలకు వెళ్లిన ఉపాధ్యాయులకు సమస్యలే స్వాగతం పలికాయి. హైదరాబాద్‌ ముషీరాబాద్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గదులు ఇలా చెదలు పట్టిన పుస్తకాలు బూజుతో దర్శనమిచ్చాయి.
రేకుల షెడ్డు నిర్మాణంలో నిమగ్నమైన వీరంతా కూలీలు కాదు.. సురభి కళాకారులు. వనస్థలిపురంలో ఏళ్లుగా ప్రదర్శనలిస్తూ అక్కడే షెడ్లలో ఉంటున్నారు. గతేడాది వర్షాలకు షెడ్లలోకి నీరు చేరింది. ఈసారి ముందు జాగ్రత్తగా వారే సొంతంగా షెడ్లు బాగు చేసుకుంటున్నారు. కరోనా కేసులు తగ్గడంతో ప్రదర్శనలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
ఎందరో ముఖ్యమంత్రులు, మంత్రులు, న్యాయమూర్తులు, అధికారులు బస చేసిన భవనమిది. నేడు శిథిలమై వృథాగా నిలిచింది. విజయవాడ రాజ్‌భవన్‌ రోడ్డులోని ప్రభుత్వ అతిథి గృహం గోడలు బీటలు వారి, మొక్కలు మొలిచి మానులవుతున్నాయి. పక్కన మరో భవనం ఉపయోగంలో ఉండడంతో దీనివైపు ఎవరు చూడడం లేదు. సెక్యూరిటీ సిబ్బంది ఉండే గదుల్లో పుట్టలు లేచి భయం గొలుపుతోంది.
విజయవాడ కానూరులోని చిన్న చెరువు ఇది. ఇళ్ల నుంచి వచ్చిన మురుగు నీరంతా ఇక్కడ చేరి దోమలు వ్యాప్తి చెందుతున్నాయి. కానూరులోని పెద్దచెరువును ఇటీవలే శుభ్రపరిచారు. దీన్ని కూడా శుభ్రం చేసి వానాకాలంలో దోమల వ్యాప్తిని అధికారులు నిరోధించాల్సి ఉంది.
మరిన్ని

Latest , Elugu , Ews , Eadlines , Reaking , Rticles , Enadu , Chitravarthalu , 6 , 021 , Hoto-galleries