Live Breaking News & Updates on వ ఎస జగన మ హన ర డ

Stay informed with the latest breaking news from వ ఎస జగన మ హన ర డ on our comprehensive webpage. Get up-to-the-minute updates on local events, politics, business, entertainment, and more. Our dedicated team of journalists delivers timely and reliable news, ensuring you're always in the know. Discover firsthand accounts, expert analysis, and exclusive interviews, all in one convenient destination. Don't miss a beat — visit our webpage for real-time breaking news in వ ఎస జగన మ హన ర డ and stay connected to the pulse of your community

AP CM YS Jagan Special Meeting On Badvel Bypoll

సాక్షి, తాడేపల్లి: బద్వేల్ ఉప ఎన్నికపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. తాడేపల్లిలో క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. దివంగత వెంకటసుబ్బయ్యగారి భార్య దాసరి సుధ కూడా డాక్టరేనని, తమ పార్టీ తరఫు నుంచి ఆమెను అభ్యర్థిగా నిలబెడుతున్నామన్నారు. బద్వేల్‌ నియోజకవర్గ బాధ్యతలన్నీ సమావేశానికి వచ్చిన వారందరి

Badvel , Andhra-pradesh , India , Rao-sudha , Kodali-venkateswara , Department-of-agriculture , Rural-development , Rural-development-minister , Education-minister , Agriculture-minister , Minister-kodali-venkateswara , Advisor-pearl

CM YS Jagan Launched American Corner in Visakhapatnam In Virtual Policy

సాక్షి, అమరావతి: విదేశాల్లోని మంచి విశ్వవిద్యాలయాల్లో విద్యను అభ్యసించాలనుకునే రాష్ట్ర విద్యార్థులకు మంచి రోజులు వచ్చాయి. ప్రధానంగా అమెరికాలో చదవాలనుకునే వారికి రాష్ట్రం నుంచి రాచబాట సిద్ధమైంది. స్టెమ్‌ (విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక పరిజ్ఞానం, ఇంజనీరింగ్, లెక్కలు) విద్య, మహిళా సాధికారత, అమెరికన్‌ సంస్కృతిపై అవగాహన కల్పించడం, అమెరికాలో ఉన్నత విద్యలో అవకాశాలకు సంబంధించి

Ahmedabad , Gujarat , India , Andhra , Andhra-pradesh , United-states , Delhi , Vizag , Amravati , Maharashtra , Andhra-university

Yadavalli Dalit Farmers Perform Palabhishekam To CM YS Jagan Flexy

సాక్షి, చిలకలూరిపేట: గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం యడవల్లి గ్రామానికి చెందిన దళిత రైతులు ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ రైతులు 120 మంది సాగుచేసుకుంటున్న 223 ఎకరాల భూమిని ఆంధ్రప్రదేశ్‌ మైనింగ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎండీసీ)కు అప్పగించాలని గురువారం మంత్రిమండలి నిర్ణయించింది. దీంతో రైతులు ఎమ్మెల్యే విడదల రజనిని

Guntur-district , Andhra-pradesh , India , குண்டூர்-மாவட்டம் , ஆந்திரா-பிரதேஷ் , இந்தியா , Vidadala-rajini , S-jagan-mohan-reddy , Alabhishekam , Hilakaluripeta , Alits-familes

Educators and legal experts Comments On CM Jagan actions

సాక్షి, అమరావతి: రెండేళ్ల క్రితం హైదరాబాద్‌లో ‘దిశ’పై లైంగిక దాడి లాంటి ఘటనలు ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకోరాదనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెచ్చిన దిశ బిల్లు, దిశ యాప్‌ మంచి ఫలితాలనిస్తున్నాయని పలువురు విద్యావేత్తలు, న్యాయ నిపుణులు ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్‌లో మహిళల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అభినందించారు. ‘యువతపై సోషల్‌ మీడియా ప్రభావం –

Amravati , Maharashtra , India , Sunday-create , Ys-jagan-mohan-reddy , Ocial-media , Ndhra-pradesh , Isha , వ-ఎస-జగన-మ-హన-ర-డ- ,

Free Power Up to Rs 200 To SC ST Households In Ap

సాక్షి, విజయనగరం : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ పేద, మధ్య తరగతి ప్రజలకు  మేలు చేసేవే. సార్వత్రిక ఎన్నికలకు ముందు నిర్వహించిన సుదీర్ఘ  పాదయాత్రలో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీల మేరకు అమ్మ ఒడి, వైఎస్సార్‌ రైతు భరోసా, వైఎస్సార్‌ చేయూత, జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా లాంటి అనేక ప్రజారంజక

Andhra-pradesh , S-jagan-mohan-reddy , C-st-welfare-schemes , Ree-current , Ubsidiary , వ-ఎస-జగన-మ-హన-ర-డ- , ఆ-ధ-రప-రద-శ- , ఎస-స- ,

CM YS Jagan Comments On ABN Andhra Jyothi Eenadu And TV5

సాక్షి, అమరావతి: స్వప్రయోజనాలు తప్ప ఏమీ పట్టని ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5తో యుద్ధం చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. ఆ మూడింటి విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన దురదృష్టకర సంఘటనలపై చేస్తున్న దుష్ప్రచారంపై ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి ఘటనలపై ప్రభుత్వం తక్షణం స్పందిస్తున్నప్పటికీ కొంతమంది స్వప్రయోజనాల కోసం చేయకూడనివి

Amravati , Maharashtra , India , Cm-her-camp-office , Camp-office , Ys-jagan-mohan-reddy , Enadu-media , Bn-andhra-jyothi , V-5 , Ellow-media , వ-ఎస-జగన-మ-హన-ర-డ-

CM YS Jagan Mandate to collectors on Pavala Vaddi Loans

సాక్షి, అమరావతి: ఇళ్ల నిర్మాణ లబ్ధిదారులైన పేదలకు పావలా వడ్డీ కింద రుణాలు ఇప్పించేలా బ్యాంకర్లతో మాట్లాడాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కలెక్టర్లకు సూచించారు. లబ్ధిదారులకు పట్టాలిచ్చి రిజిస్ట్రేషన్‌ చేశామని, అత్యవసర సమయాల్లో వీటి మీద రుణం తెచ్చుకునేలా చర్యలు తీసుకున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. పావలా వడ్డీ మాత్రమే లబ్ధిదారుడికి పడుతుందని, మిగతా వడ్డీని ప్రభుత్వం

Andhra , Andhra-pradesh , India , Amravati , Maharashtra , Earth-state , Ys-jagan-mohan-reddy , Avala-vaddi , Overnment-of-andhra-pradesh , Ousing-construction , వ-ఎస-జగన-మ-హన-ర-డ-

Pneumococcal Vaccination Started Health Department CM YS Jagan Presence

సాక్షి, అమరావతి: ఐదేళ్లలోపు చిన్నారులకు వచ్చే అత్యంత ప్రమాదకరమైన న్యూమోనియా వ్యాధి నిరోధానికి రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ మొదలైంది. బుధవారం సీఎం వైఎస్‌ జగన్‌ క్యాంప్‌ కార్యాలయంలో లాంఛనంగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. గురువారం నుంచి అన్ని జిల్లాల్లో వ్యాధి నిరోధక టీకాలు ఇచ్చే ఆరోగ్య ఉపకేంద్రాలన్నిటిలోనూ ఈ వ్యాక్సిన్‌ లభ్యమవుతుంది. ఏటా 8.50 లక్షల మంది చిన్నారులకు న్యూమోనియా నుంచి

Andhra , Andhra-pradesh , India , Amravati , Maharashtra , Cm-office , Ys-jagan-mohan-reddy , Neumonia-vaccine , Atamaneni-bhaskar , Accination , వ-ఎస-జగన-మ-హన-ర-డ-

CM YS Jagan Tweet Over Muharram

సాక్షి, అమరావతి : ఇస్లాం మ‌త పునరుజ్జీవానికి ప్రాణం పోసిన అమరుల త్యాగాన్ని స్మరించడమే మొహ‌ర్రం అని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మొహర్రం పండుగను పురస్కరించుకుని ట్విటర్‌ వేదికగా ఆయన స్పందిస్తూ.. ‘‘ ఇస్లాం మ‌త పునరుజ్జీవానికి ప్రాణం పోసిన అమరుల త్యాగాన్ని స్మరించడమే మొహ‌ర్రం. ప‌విత్ర యుద్దంలో వీర మ‌ర‌ణం పొందిన ఇమాం హుస్సేన్ త్యాగం

Amravati , Maharashtra , India , Friday-mohr , Hindu-muslims , Ys-jagan-mohan-reddy , Uharram , Maravati , వ-ఎస-జగన-మ-హన-ర-డ- , அமராவதி , மகாராஷ்டிரா

Ramya Mother Comments About CM Jagan Support

సాక్షి, అమరావతిబ్యూరో: కన్న కూతురిని కోల్పోయి కష్టాల్లో ఉన్న తనకు జగనన్న అండగా నిలిచి భరోసా ఇచ్చారని ఇటీవల గుంటూరులో హత్యకు గురైన బీటెక్‌ విద్యార్థిని రమ్య తల్లి జ్యోతి చెప్పారు. గుంటూరులోని తమ నివాసంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఇలాంటి కష్టం ఏ తల్లికి రాకూడదన్నారు. తన కూతురు హత్యకు గురైన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

Guntur , Andhra-pradesh , India , Ys-jagan-mohan-reddy , B-tech-student , Amya , Ssassination-case , వ-ఎస-జగన-మ-హన-ర-డ- , குண்டூர் , ஆந்திரா-பிரதேஷ் , இந்தியா